కమాన్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పిల్లి పల్లెలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు గడియారం సత్యనారాయణ శర్మ, గడియారం మనోజ్ శ
ప్రజలను పెద్దమ్మతల్లి చల్లగా చూడాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మండలంలోని పెద్దకోడూరు, కిష్టాపూర్ గ్రామాల్లో శనివారం పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర
పెద్దమ్మతల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు మండలం రేబర్తిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి
మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.