ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు పంటను అమ్ముకోవడం కూడా కష్టంగా మారింది. ఇప్పటికే ధరల హెచ్చు తగ్గులతో తీవ్రంగా నష్టపోతుండగా, పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది.
ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగకు మద్దతు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వేరుశనగకు మంచి రేటు ఉన్నప్పటికీ వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను నిలు
మహబూబ్నగర్, జడ్చర్ల మార్కెట్లకు వేరుశనగ పోటెత్తింది. మద్దతు ధర క న్నా క్వింటాకు రూ.వెయ్యి ఎక్కువ ధర పలుకుతున్నది. పక్షం రోజులుగా వేరుశనగ అమ్మకానికి రా గా తొలుత ధరలు అంతంత మాత్రంగానే ఉన్నా రానురానూ పెరు�
హైదరాబాద్ : తెలంగాణ వేరుశనగ నాణ్యతలో దేశంలోనే నంబర్ వన్. అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. రాష్ట్రంలో భవిష్యత్ యాసంగి పంటగా వేరుశనగను లక్షలాది ఎకరాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మం�