ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వహించే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి చెల్లించే వేతనాల్లో కోతలు పెడుతున్నారు. చాలీ చాలని వేతనాలతో జీవితాలను నెట్టుకొట్టుస్తున్న తరుణంలో, ఇచ్చే వేతనంలో కూడా క
నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. దీంతో పేషెంట్ కేర్, సెక్యూ
పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కాంట్రాక్టు కార్మికులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా దవాఖాన ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.