రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని, అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఏం ఒరగబెట్టారని మాజీ ప్రభుత్వ విఫ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం భువ
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, పరిపాలనలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బీబీనగర్ పట్టణ కేంద్రంతోపాటు, మండలంలోని లక్ష్మీదేవ�
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం మహాధర్నా నిర్వహించారు.