TG Assembly | కుల గణన సర్వేలో 98లక్షల జనాభా తగ్గించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. అసెంబ్లీలో సర్వే నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు మాత్ర
ఆదిలాబాద్లో ఓ బీజేపీ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న ఫొటోను రాక్షసుడి లాగా మార్ఫింగ్ చేసి, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ బాణం వేసి సంహరిస్తున్నట్టు చి�
తరోడ బ్రిడ్జి విషయాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలంలోని తరోడ బ్రిడ్జి ప్రకృతి వైపరీత్�
ఆయన దేశాన్ని పాలిస్తున్న పార్టీకి చెందిన నేత. ఓ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బాధ్యతగల పదవిలో ఉండి కూడా ఓ దళిత మహిళా ఎస్సై పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు.