సన్నాలకు బోనస్ ఇవ్వని ఈ సన్నాసి ప్రభుత్వం రైతులను దగా చేసిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. సోమవారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం భూనీడులో జరిగిన రైతు రిలే నిరాహారదీక్
ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫల మైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు.
2034 వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసిరారు.
Patnam Narendar Reddy | బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లగచర్ల ఘటనలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ�