సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలిగింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. దీంతో బాధిత కుటుంబాల్లో దు:ఖం పొంగుకొస్తున్నది. కనీవిని ఎరుగని �
పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో సహాయక చర్యలు వేగవంతం చేయకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సిగాచి పరిశ్రమలో జూన్ 30న ఉదయం రియాక్టర్ పేలి ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో ఫ్యాక్టర
రసాయన పరిశ్రమల్లో రియాక్టర్ల పర్యవేక్షణకు తగిన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆపరేటర్లను నియమించక పోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమల్లో సైంటిఫిక్ ఇంజినీర్లు రియాక్టర్ల వద్ద ఉష్ణ