జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ నడిబొడ్డున ఉన్న సాకీ చెరువులోని ఆక్రమణలను శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
పటాన్చెరులో గులాబీదళం కదం తొక్కింది. బీఆర్ఎస్లో పటాన్చెరు నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు చేరారు. వారిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, యూపీ మాజీ ఎమ్మెల్య