పాస్పోర్ట్ సేవా ప్రోగ్రాం-వెర్షన్ 2.0లో భాగంగా భారత్లో సరికొత్త, అప్గ్రేడ్ చేసిన ‘ఈ-పాస్ట్పోర్ట్'లను తీసుకురాబోతున్నామని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
పాస్పోర్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో సుదీర్ఘ నిరీక్షణను తగ్గించేందుకు ఈ నెల 27 నుంచి 2 వారాలపాటు రోజుకు 500 చొప్పున అదనంగా అపాయింట్మెంట్లను పెంచుతున్నట్టు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసర
పాస్పోర్ట్ ప్రత్యేక సేవల కోసం శనివారం నిర్వహించిన డ్రైవ్ విజయవంతంగా ముగిసిందని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య శనివారం తెలిపారు.