తెలంగాణ మట్టిలో పుట్టి, ఆ మట్టితో కలిసి, ఆ మట్టికే గీతం పాడిన గొంతుక అందెశ్రీ. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అక్షర జ్ఞానం లేకపోయినా, అది ఆయనకు అడ్డురాలేదు. తన హృదయాన్ని పల్లె భాషలో గీతాలుగా పలకరించిన ఆ ప్రజాకవ�
అందె ఎల్లయ్య.. ఇంటికే పరిమితమైన పేరు. కానీ.. అందెశ్రీ లోకకవి అయ్యిండు. పసులగాసి ప్రకృతిని ఔపోసన పట్టిండు. బలపం పట్టి బడికిపోకపోయినా ‘జయజయహే తెలంగాణ’ అంటూ తెలంగాణ జాతి గీతమైండు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవ
బాలీవుడ్ నటుడు ముకుల్దేవ్(54) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబయ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.