Shivraj Singh Chouhan : కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన పశుపతినాథుడిని దర్శించుకున్నారు. బిమ్స్�
నేపాల్లోని ప్రముఖ హిందూ దేవాలయమైన పశుపతినాథ్ ఆలయంలో 10 కిలోల బంగారం మాయమైంది. దీంతో రంగంలోకి దిగిన అ దేశ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు.
Nepal | నేపాల్లోని అత్యంత ప్రాచీనమైన పశుపతినాథ్ దేవాలయంలో 10 కిలోల బంగారం మాయమైందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆలయంలోని శివలింగం చుట్టూ 103 కిలోల బంగారంతో జలహరిని చేసే సమయంలో 10 కిలోల బంగారం కొట్టేశారని ఇ�
భోపాల్ : మధ్యప్రదేశ్లోని ప్రముఖ పశుపతినాథ్ ఆలయం నీట మునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో పోటెత్తిన వరదలకు ఆలయంలోకి నీరు చేరింది. మందసౌర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శివనా నది ఉప్పొంగుతున్న�