పారిస్ ఒలింపిక్స్లో కోటా దక్కించుకున్న భారత యువ బాక్సర్ పర్వీన్ హుడాపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) 22 నెలల నిషేధం విధించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ్యకాలంలో డోప్ టెస్టులలో భాగంగా తన ఆ�
Parveen Hooda: 57 కేజీల విభాగంలో మహిళా బాక్సర్ పర్వీన్ హుడాకు కాంస్య పతకం దక్కింది. దీంతో ఆసియా క్రీడల్లో ఇండియా పతకాల సంఖ్య 73కు చేరింది. సెమీస్లో చైనీస్ తైపి క్రీడాకారిణి చేతలో పర్వీన్ ఓటమిపాలైంది.
ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీ కోసం భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) శనివ�