విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్'. పా రంజిత్ దర్శకుడు. పార్వతీ, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కి
పరిగి మండల పరిధిలోని సయ్యద్పల్లి గ్రామంలో ఆదివారం శివ పార్వతుల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య శివపార్వతుల కల్యాణం కనులపండువగా జరిగింది. పరిగి ఎమ్మెల్యే కొప్