Mahabubabad | పెరోల్(Parole)పై బయటికి వచ్చిన ఖైదీ(Prisoner) మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కురవి మండలం నల్లెల్ల గ్రామంలో ఉబ్బని వీరన్న అనే జీవిత ఖైదీ చర్లపల్లి జైలు నుంచి పెరోల్పై ఈ న�
తన ఆశ్రమంలో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలపై జైలు జీవితం గడుపుతున్న డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్కు గురువారం 30 రోజుల పెరోల్ మంజూరైంది.
‘దోషులు 14 ఏండ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్నారు. జైలులో లేదా పెరోల్పై ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తనతో నడుచుకున్నారు. తప్పులు చేశారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. విడుదలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా ఉన్నద�