ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు వ్యతిరేకంగా తన ఆందోళనను తీవ్రతరం చేయడంలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల నిరసనను ప్రకటించారు.
నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. పార్లమెంట్ సీట్లను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రంలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు పెరుగ�
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వైఖరి విచిత్రంగా ఉన్నది. గతంలో చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేస్తున్న చర్యలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. 2026-27 తర్వాత జనగణనను చేపట్టి, ఆ వివరాలతో నియోజకవర్గాల పునర్విభజనను 2031నాట
బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ముందంజలో ఉంది. గురువారం దేశంలోని 299 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అనంతరం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో కడపటి వార్తలందేసరి
CM MK Stalin: ఒకవేళ పార్లమెంటరీ సీట్ల సంఖ్య పెరిగితే, అప్పుడు మనకు కొత్తగా 22 సీట్లు రావాలని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. కానీ ప్రస్తుత జనాభా ప్రకారం, మనకు కేవలం 10 సీట్లు మాత్రమే వస్తాయని, అంట�
CM MK Stalin: పార్లమెంట్ సీట్ల పునర్ విభజనపై తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. కేవలం జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టవద్దు అని ఆయన కేంద్రాన్ని కోరారు. ఒకవేళ అలా జరిగితే ఆ ప్రక్రియ
దక్షిణాది రాష్ర్టాల్లో పార్లమెంట్ స్థానాల పునర్విభజనలో భాగంగా ఎంపీ సీట్లు తగ్గిస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. గురువారం కరీంనగర్లోని వాణీనికేతన్