భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరును పదే పదే ఉచ్ఛరించడం ఇప్పుడు ఓ ఫ్యాషన్గా మారిందంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. అంబేద్కర
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లోనూ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్�
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలతో ఉభయ సభలు ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాయిదా పడ్డాయి. ఇటీవల మృతి చెందిన లోక్సభ సభ్యులు వసంత్ చవాన్(నాందేద్), ఎస్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. మణిపూర్ హింస, గౌతమ్ అదానీ అవినీతి
MP's suspended | లోక్సభలో బుధవారం మరో ఇద్దరు ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగిసే వరకు సస్పెండ్ అయ్యారు. ఇద్దరు సభ్యుల్లో కేరళకు చెందిన థామస్ చజికదన్, ఏఎం ఆరిఫ్ ఉన్నారు.