రానున్న పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి పోలీసులు, ఇతర ఎన్నికల సిబ్బంది సమష్టిగా పనిచేయాల్సిన అవసరముందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు.
ప్రజలకైనా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకైనా పార్టీనే భరోసా అని, కేసీఆరే ముఖ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. వ్యక్తులు వచ్చి పోతుంటారని, ఉద్యమంలో అనేక ఆటుపోట్లను
MLC Kavita : చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్(Womens Reservation) కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavita) పోరాటం ఫలించనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశా(Parliament Special Meetings)ల్లో మహిళా రిజర్వేషన్ �