కొలంబో : పొరుగు దేశంలో శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. ఈ క్రమంలో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 17 మంది మంత్రులకు స్థానం కల్పించారు. మరో వైపు మంగ
న్యూఢిల్లీ: అన్నదాతలు తమ ప్లాన్ మార్చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్లమెంట్ను ముట్టడి చేసేందుకు ప్లాన్ చేసిన మార్చింగ్�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పలు సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో గళమెత్తుతామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమె�
కాంగ్రెస్| పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్గ�
ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరాయ్యాయి. జులై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. పార్లమెంట్ వర్షాక
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల క్యాబి�
ముంబై : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసరంగా రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని శివసేన పార్టీ కోరింది. ఇవాళ మీడియాతో ఎ�
హైదరాబాద్ : ఎస్పీ వర్గీకరణతోనే దళితుల్లోని అన్నివర్గాల వారికి న్యాయం జరుగుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. శుక్రవారం లోక్సభలో షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగ చట్ట సవరణ బిల్లు -2021పై ఆయన మాట