ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరాయ్యాయి. జులై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. పార్లమెంట్ వర్షాక
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల క్యాబి�
ముంబై : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసరంగా రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని శివసేన పార్టీ కోరింది. ఇవాళ మీడియాతో ఎ�
హైదరాబాద్ : ఎస్పీ వర్గీకరణతోనే దళితుల్లోని అన్నివర్గాల వారికి న్యాయం జరుగుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. శుక్రవారం లోక్సభలో షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగ చట్ట సవరణ బిల్లు -2021పై ఆయన మాట