Purandeshwari | ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షపదవిపై జోరుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీకి అధ్యక్షురాలిగా ఉన్నఆమెకు పోటీగా మరికొందరు సిద్ధంగా ఉండడంతో మరోసారి ఆ పదవిపై ఆమె స్పందించారు.
YCP MP Mithun Reddy | ఆధారాలు లేకుండా తనపై ఎవరైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే వారిపై పరువు నష్టం దావాతో పాటు చట్టపర చర్యలు తీసుకుంటానని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హెచ్చరించారు.