పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు బాధాకరం, ఆయన తెలివితక్కువతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మె�
నాడు ప్రధాని మోదీ.. నేడు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా తమ విద్వేషాన్ని వెళ్లగక్కారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఉద్యమసారథి కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్ల పాటు శా�
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్మడం మానడం లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ, ఆంధ్రా విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చిన కర్ణాటక
దాదాపు 13 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ ఆమోదం తెలియజేయడంతో వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు- 2025 శుక్రవారం పార్లమెంట్ ఆమోదం పొందింది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయి�