పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని, వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అనే శస్త్ర చికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బర్గోహైన్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మరణాలకు కారణమవుతున్న అల్జీమర్స్, పార్కిన్సన్, వెన్నెముక గాయాలకు సైంటిస్టులు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. అంతరిక్షంలోని ల్యాబ్లో అభివృద్ధి చేసిన ‘మినీ బ్రెయిన్�
సాంకేతికత అభివృద్ధి చెందుతున్నకొద్దీ అనేక ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. ఇవి రెండు వైపులా పదునున్న కత్తి వలె మానవాళికి ప్రయోజనం చేకూరుస్తూనే ప్రమాదకారిగానూ పరిణమిస్తున్నాయి. 20వ శతాబ్దంలో ఆవిష్కరించ�