KSRTC bus rams parked lorry | వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీ వెనుక వైపు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఇద్దరు పిల్లలతో సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీ ( Lorry) ని ఐచర్ వాహనం ఢీ కొట్టగా ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
దైవ దర్శనం చేసుకుని తిరిగొస్తుండగా తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగి, ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి గాయాల పాలయ్యారు. ఈ ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీస�