శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ మిత్రహిల్స్లో పార్కు స్థలాన్ని వేలం వేయటాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు, చిన్నారులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వేలం వద్దు పార్కు స్థల�
ప్రభుత్వ పార్కు స్థలం గోడను కూల్చి వేసి.. ఓ బిల్డర్ ఏకంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాడు. నిర్మాణ వ్యర్థాలు, మట్టిని ఆ స్థలంలో వేసి, హద్దులు మాయం చేసి.. పార్కు ముఖచిత్రాన్నే మార్చివేశాడు. ఇంతా జరుగుత�
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 32లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న పారు స్థలాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేసేందుకు అధికారులు, పాలకులు చేతులు కలిపారు. సామాన్యుడికి గజం దకడం గగనమైన చోట, ప్రజా ప్రయోజన�