న్యూఢిల్లీ: పారిస్లో ఉన్న భారతీయ ఆస్తులను స్కాట్లాండ్కు చెందిన కెయిన్ ఎనర్జీ సంస్థ జప్తు చేయనున్నది. ఫ్రెంచ్ కోర్టు ఆదేశాల మేరకు సుమారు 20 ప్రాపర్టీలను ఆ సంస్థ స్వాధీనం చేసుకోనున్నది. ఆ ప్ర�
కరోనాతో పిల్లల పాఠాలు, పెద్దల బాతాఖానీలు, ఫ్యాషన్ షోలు.. అన్నిటికీ ఆన్లైన్ వేదికైంది. ఇప్పుడిప్పుడే కొన్ని సంస్థలు ఆఫ్లైన్ తివాచీ పరచి ఫ్యాషన్ ట్రెండ్స్కు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నెల 5న మొదలైన ప్య
పారిస్ : ఆర్చరీ ప్రపంచ కప్లో భారత్ రెండో స్వర్ణం సాధించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఆదివారం జరిగిన వరల్డ్కప్ స్టేజ్ 3 లో భారత మహిళల రికర్వ్ టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీపిక కుమారి,
ఏడాది తర్వాత ప్రభుత్వం నిర్ణయంపారిస్, జూన్ 17: కరోనా కేసులు తగ్గుతుండటం, టీకాలు వేసే కార్యక్రమం పుంజుకోవడంతో ఈ నెల 20 నుంచి రాత్రికర్ఫ్యూను సడలించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. అంతేకాదు, బహిరంగ ప్రదేశాల్�
పారిస్: ఫ్రాన్స్లోని ఓ కోర్టు ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియాకు 10 లక్షల యూరోలు (సుమారు రూ.8.90 కోట్లు) జరిమానా విధించింది. తమకు సమస్యాత్మకంగా మారిన కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, అసంతృప్త వినియోగదారులపై న�
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్ | వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో స్పెయిన్ స్టార్ రఫెల్ నా�
తొలిరౌండ్లో రోజర్ అలవోక గెలుపుఫ్రెంచ్ ఓపెన్ పారిస్: 487 రోజుల తర్వాత గ్రాండ్స్లామ్ టోర్నీలో అడుగుపెట్టిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్లో శుభారంభం చేశాడు. సోమవారం ఇక్కడ జరిగిన పురు