ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యండగండికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం (Dead Body) వచ్చింది.
Parcel Explodes | ఒక ఇంటికి డెలివరీ చేసిన పార్సిల్ పేలింది. (Parcel Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి, అతడి కుమార్తె మరణించారు. మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు.
నష్టాలో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ సర్కార్ ఆర్టీసీలో కార్గో సేవలను ప్రవేశపెట్టింది. దాంతో బస్సుల్లో వచ్చే సామగ్రిని దించి ఎత్తేందుకు హమాలీలు పని చేసేవారు.
యూకే నుంచి మీకు పార్సిల్ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన కొరియర్ను మేం ఎక్కువ రోజులు డిపాజిట్ ఉంచుకోలేము. దీనికి డెలివరీ చార్జీలు పే చేయలేదు... స్కాన్ చేస్తే అందులో పౌండ్స్ ఉన్నాయని ఢిల్లీ ఎయిర�
అది ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లా చమన్ సరాయ్. అక్కడ 45 ఏండ్లుగా నడుస్తున్నది మెహెక్ హోటల్. రోజూ వందల మంది వచ్చి ఆహారం తీసుకెళ్తుంటారు. ఆ హోటల్ యజమాని పేరు తాలిబ్ హుస్సేన్. వయసు 58 ఏండ్లు. మొన్నటి వరక