ఏపీ మెగా డీఎస్సీ (AP DSC) పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. శుక్రవారం (జూన్ 6) నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరుగనున్నాయి. మొత్తం 44 దశల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సె
టీఎస్ టెట్ (TS TET) హాల్టికెట్లు (Hall Tickets) నేడు విడుదల కానున్నాయి. నేటి నుంచి అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచనున్నది.
రంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను మొత్తం 282 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 98,988 మంది అభ్యర్థులు పరీక్ష�
గురుకులాల్లోని జేఎల్, పీజీటీ పరీక్షలోని పేపర్1 జనరల్ స్టడీస్, పేపర్2పై తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) స్పష్టత ఇచ్చింది. వీటి పూర్తి వివరాలన్నీ ట్రిబ్ తన అధ
రాష్ట్రంలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) పరీక్షను మంగళవారం పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 �