సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, అలాగే జిల్లా నుండి గ్రామస్థాయి వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించాలని మోకు దెబ్బ సూర్యాపేట జిల్లా అధ్య
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడిపర్రులో విద్యుదాఘాతంతో (Electric Shock) నలుగురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.