Panneer Selvam | జయలలిత (Jayalalita) మరణం తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నాడీఎంకే (AIADMK) వరుస ఓటములు చవిచూడటానికి ఆ పార్టీలో కొనసాగుతున్న ఏక నాయకత్వమే కారణమని తమిళనాడు (Tamil Nadu) మరో మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వం (O Panneerselvam) అన్నారు.
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వంకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామినే కొనసాగించాలని కోర్టు గురువారం తీర్పు చెప్పింది. దీనిపై మద్రాస్ హైకోర�
అన్నాడీఎంకేలో నాయకత్వ పోరు ముదిరి పాకాన పడింది. పార్టీ అధ్యక్ష స్థానం కోసం ప్రస్తుత చీఫ్ ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్), సంయుక్త సమన్వయాధికారి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. ఫ�