పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును అరెస్టు చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసును తారుమారు చేసేందుకు యత్నించడంతో ఉన్నతాధికారులు అతన్ని డిసెంబర్ 26న సస్పెండ్ చేశారు. డిసెంబర్ 29 నుంచి దుర్గారావు పరార�
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ అమీర్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. నిందితుడిని తప్పించేందుకు కొందరు పోలీసు అధికారులే సహకరించినట్టు విచారణలో తేలడం విస్మయం కలిగిస్తున్నది.
ప్రజాభవన్ వద్ద బారికేడ్ను ఢీకొట్టిన ఘటనలో ప్రధాన నిందితుడిగా బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సొహెల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 24న అర్ధరాత్రి ప్రజాభవన్ వద్ద �