ముంబై: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన జియో ఫోన్ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. కరోనా విపత్తు సమయంలో ఉచిత ఔట్గోయింగ్ కాల్స్ను అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసేవరకు నెలకు 30
హైదరాబాద్ ,మే 12: కార్పోరేట్ సంస్థలు కరోనా మహమ్మారి కష్టకాలంలో సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తమవంతుగా పలువిధాలుగా సహకారం అందిస్తున్నాయి. మారుతిసుజుకీ సంస్థ ఉత్�
లండన్: జీ-7 దేశాలు టీకా ఉత్పత్తి పెంచకపోతే కరోనా 2024 వరకు పోయే ప్రసక్తే లేదని ఫ్రాన్స్ విదేశాంగమంత్రి జాన్-ఈవ్స్ లెడ్రియాన్ హెచ్చరించారు. పేటెంట్ ల గురించి ఇప్పుడు చర్చ నడుస్తున్నది కానీ టీకాల ఉత్పత్తి పెం�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3495 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల చిత్తూర్లో నలుగు
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అక్కడ రికార్డు స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించినా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 �
వార్సా: కోవిడ్19 మహమ్మారి నుంచి మళ్లీ సాధారణ పరిస్థితులు 2022లో వస్తాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. పోలాండ్కు చెందిన గజెటా వైబోర్కాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయా�