తిరువనంతపురం: కరోనా మహమ్మారి కాలంలో దేశంలో సైబర్ నేరాలు 500 శాతం పెరిగాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీవోడీ) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. 14వ హ్యాకింగ్, సైబర్సెక్యూరిటీ బ్రీఫింగ్ ‘C0c0n’ను కేరళ పోలీ�
లిమా: లాటిన్ దేశం పెరూలో కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య రెండు లక్షలు దాటింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 25 మంది మరణించారు. దీంతో దక
కరోనా మహమ్మారి బ్రిటన్వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. నిన్నటి వరకు లాక్డౌన్తో ఇబ్బందిపడిన ప్రజలు.. ఇప్పుడు ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. గత కొన్నిరోజులుగా బ్రిటన్లోని చాలా నగరాల్లోని సూపర్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పద్ధతిలో దాదాపు ఏడాది తర్వాత కేంద్ర మంత్రివర్గం భేటీ కానున్నది. ప్రధాని మోదీ ఈ భేటీకి అధ్యక్షత వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానున్న
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా వైరస్తో చాలా మంది క్రీడాకారుల కెరీర్లు దెబ్బతిన్నాయని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. కొవిడ్-19 విజృంభణ, ప్లేయర్ల కెరీర్పై వైరస్ చూపిన ప్రభా�
కరోనాకు గుడి| కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఈ ప్రాణాంతక వ్యాధి తమకు రావొద్దని, ఊరి ప్రజలంతా క్షేమంగా ఉండాలని అంతాకలిసి ఓ
గృహస్తుల కొనుగోలు సామర్థ్యంపై అధిక పరోక్ష పన్నుల దెబ్బ ముంబై, జూన్ 8: పన్నుల భారం, ముఖ్యంగా అధిక పరోక్ష పన్నులు గృహస్తుల వినీమయ సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తెలిప�
పౌరుల రాజ్యాంగ హక్కులను కాపాడటం మా బాధ్యత విధానాలపై న్యాయసమీక్ష మేం చేయాల్సిన పనే కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానం సరిగా లేదు మీకో ధర, రాష్ర్టాలకు మరో ధర సహేతుకం కాదు బడ్జెట్లో కేటాయించిన రూ. 35 వేల �
రోగుల ప్రాణాల కంటే కంపెనీల ప్రయోజనాలే ఎక్కువయ్యాయా? మీ ప్రవర్తన నెగెటివ్గా ఉన్నది.. ఈ సమస్య చిన్నది కానే కాదు ‘పనిచేయని వెంటిలేటర్ల’ కేసులో కేంద్రంపై బాంబే హైకోర్టు ఆగ్రహం రోగుల పట్ల ఆందోళన ఉన్నట్టు కన�
న్యూఢిల్లీ, మే 28: దేశంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎంతమంది పిల్లలు అనాథలుగా మారారో ఊహించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే వారిని గుర్తించి చేయూత అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలన�
వాషింగ్టన్: కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వ్యాపించినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను నిజం చేసే విధంగా తాజాగా ఓ నివేదిక బయటపడింది. కరోనా వైరస్ మహమ్మారి రూప
జెనీవా: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఆ మహమ్మారి వల్ల గత ఏడాది కాలంలో లక్షలాది మంది ప్రాణాలు విడిచారు. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ కోవిడ్ డేటా ప్రకారం.
ఆర్థిక సాయం| కరోనా సెకండ్ వేవ్లో మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించనుంది
గ్రామీణ నిరుద్యోగం| కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ప్రతి రోజు వేల మందిని పొట్టన పెట్టుకుంటుండగా, చాలా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి దేశంలోని చాలా రాష్ట్రా