రాష్ట్రంలోని 23,975 గ్రామాలకు 37,002 ఓహెచ్ఎస్ఆర్ ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నట్లు.. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం లో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా రూ.100 కోట్ల నిధులు కేటాయించ�
నీటి పంపిణీలో ఎలాంటి ఆటంకం జరుగకుండా చూడాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. తాగు నీటి సరఫరా కోసం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మేడ్చల్ మండలంలోని ఘన్�
మండలకేంద్రంలోని పురాతన బురుజులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ బుధవారం పరిశీలించారు. వానకాలంలో బురుజులు కూలితే చుట్టుపక్కల వారికి ప్రమాదం ఉన్నదని గతంలో కొందరు ఫిర్యాదు చేశారు.