పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని �
ఖమ్మం జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీరింగ్ అధికారుల తప్పిదం.. పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు, గుత్తేదారులకు శాపంగా మారింది. ఆ అధికారుల పొరపాటుతో.. ఆ పనులు చేసిన వారికి సుమారు
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల లెక్క తేలింది. గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య కూడా బయటకొచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ (జడ్పీ) స్థానం తగ్గిపోయింది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుదామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మన ప్రాంతాభివృద్ధి కోసం రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు కలిసి �
అభివృద్ధిలో భాగస్వా మ్యం కావడంతో పాటు ప్రజలకు అందుబాటు లో ఉంటూ.. సంక్షేమ పథకాలను ప్రజలకు అం దించడంలో ప్రధాన పాత్ర పోషించాలని ఎమ్మె ల్యే వీర్లపల్లి శంకర్ అధికారులకు సూచించారు.
కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఫోన్లో మాట్లాడి పరిస్థితులను సమీక్షించి సమాచారాన్ని అడిగి తెలుసు