Telangana | పల్లెల ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులు అట్టడుగు స్థాయికి చేరడం లేదు. పంచాయతీ సెక్రటరీలు, స్థానిక పాలకవర్గాలు (సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు) కలిసి ఆ సొమ్మును విచ
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని, అధికారంలోకి వస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన హస్తం సరార్.. తీరా గద్దెనెకాక స్థానిక సంస్థలకు సరిగా నిధులివ్వకుండా నిర్వీర్యం చేస్తున్నది.
బూర్గంపహాడ్, మార్చి 23 : బూర్గంపహాడ్ పంచాయతీలో నిధుల వినియోగంలో గోల్మాల్ జరిగిందని చిప్పా సుధాకర్ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
‘ఉన్నది ఒక్కటే రోకలి.. ఊరంతా పెళ్లి’ అన్న నానుడిని పంచాయతీలకు కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన అరకొర నిధులు గుర్తుచేస్తున్నాయి. నూతన సర్పంచులు, మాజీ సర్పంచులు, కార్యదర్శుల మధ్య ఆ నిధుల అంశం వివాదాలకు దార�
కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెసీమలు నిరాదరణకు గురవుతున్నాయి. స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఏడాది కాలంగా గ్రామాలకు నిధులు లేవు. ప్రజాప్రతినిధులు లేరు.
కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎక్కడా కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ హనుమంతరావు స్పష్టంచేశారు.