పాన్ 2.0 ప్రాజెక్టు అమలుకు ఐటీ సంస్థ ఎల్టీఐమైండ్ట్రీ లిమిటెడ్ను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రావచ్చని సోమవారం ఓ అధికారి తెలిపారు.
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కలిగిన వాళ్లంతా కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న పాన్ 2.0కు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవారం స్పష్టత ఇచ్చింది. ‘ఇప్పటివరకు జారీచేసిన పాన్ కార్డ్ల
PAN 2.0 Project | ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డులు చాలా కీలకం. రూ. 50 వేలు అంతకు మించిన ట్రాన్సాక్షన్స్ చేయాలంటే కచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందే. ఇప్పటికే పాన్, ఆధార్ కార్డును లింక్ చేస్తూ కేంద్రం పెద్ద ఎత్తు