హాఫ్ టైపు పామాయిల్ మొక్కలపై ఈనెల 26వ తేదీ నుంచి శాస్త్రవేత్తల బృందం విచారణ చేపట్టనున్నది. ఇందుకోసం ప్రశ్నావళిని కూడా రూపొందించారు. 2016-2022 ఏళ్ల వరకు అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం, ఖమ్మం జిల్లా సత్తుపల్�
రెండేళ్లుగా కనీస గిట్టుబాటు ధరలేక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న ఆయిల్పాం రైతులు ఇప్పుడిప్పుడే ఖుషీ అవుతున్నారు. క్రూడాయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకం విధించడంతో ఒక్కసారిగా గెలల ధర భారీగా పెరిగి
మంచి లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగుకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది.