దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి పాలియేటివ్ కేర్ సెంటర్ ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. నల్లగొండలోని జనరల్ దవాఖానలో గతేడాది ప్రారంభమైన సేవలు బాధితులకు స్వాంతన చేకూరుస్తున్నాయి. ప్రధానంగా క�
వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో దశాబ్దాలపాటు కలగా ఉన్న పనులను సైతం చేపడుతున్నారు.
ప్రజా వైద్య సేవలు మెరుగపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రాల్లోని దవాఖానలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అవసరమైన వసతులు కల్పిస్తున్నది.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఎందరికో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అవసాన దశలో ఆత్మీయతను పంచి మంచి వైద్యం అందించేందుకు ఉద్దేశించిన పాలియేటివ్ కేర్ రోగులకు వరంగా మారింది. చౌటుప్పల్లో కి�