పాలియేటివ్ కేర్ (ఉపశమన సేవలు)పై సమాజంలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు.
మూడు జాతీయ రహదారుల కూడలిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమానికి మజిలీగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నేతృత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది.
సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి పాలియేటివ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఆత్మీయ చికిత్స అందుతున్నది. అవసరమైతే సిబ్బందే ఇంటికి వెళ్లి వైద్యం చేసి వస్తున్నారు.
ప్రైవేటు భాగస్వామ్యంతో పాలియేటివ్ కేర్ సేవలు సంక్లిష్ట వ్యాధుల చికిత్సకు చేయూతనిచ్చేందుకు సిద్ధం ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ వెల్లడి ఖాజాగూడలో స్పర్శ్ హాస్పైస్ భవనం ప్రారంభం శేరిలింగంపల్లి,