సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో మాట్లాడిన భాష దుర్మార్గమని, ఆయన ఏమాత్రం
విజ్ఞత లేకుండా మాట్లాడారని బీఆర్ఎస్ నాయకుడు పల్లె రవికుమార్ విమర్శించారు. తెలంగాణభవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ నెక్లెస్రోడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన నీరాకేఫ్ గౌడజాతి ఆత్మగౌరవానికి ప్ర తీక అని 43 గౌడ సంఘాలు స్పష్టంచేశాయి. నీరాకేఫ్ను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా భేషరతుగా తెలంగాణ రాష్ట్�
తెలంగాణ కల్లు గీతకార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్గౌడ్కు మంగళవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉగాది రోజున కొత్తపేటలోని రైతుబజార్ ఎదురుగా రవికుమార్ ప్రయాణిస్తున�