Srisailam | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జునవారల ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజున ఊయలసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Brahmotsavams | నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలో ప్రసిద్ధిగాంచిన ఇందూరు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Srisailam Temple | జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మార్గశిరమాసం పౌర్ణమి సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అలాగే, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార
వికారాబాద్ : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి అనంతపద్మనాభస్వామి దేవాలయంలో 9రోజులుగా అనంతపద్మనాభుడు వివిధ రకాల పూజలందుకున్నారు. దసరా ఉత్సవాలు ముగియడంతో ఆదివారం ఆలయం నుం�