తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న విలేజ్ డ్రామా ‘పళ్లబురుసు’. ‘బలగం’ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతిరెడ్డి ప్రధాన పాత్రధారులు. ఉదయ్చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రా�
లికంలో కొందరు ‘పళ్ళ బురుసు’ అని పిలుస్తుంటరు. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణన్ కలిసి నిర్మిస్తున్నారు. ‘బలగం’ఫేం సుధాకర్