కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు మాని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. ఆ ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలో మొదట �
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు మరో అపూర్వ, చారిత్రక విజయాన్ని సాధించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమేకాకుండా, అనుమతుల సాధనలోనూ సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. పాలమూరు బిడ్డల దశాబ్దాల �
Telangana | సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ తాగునీటి పనులు జోరందుకున్నాయి. జూలై మాసాంతానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు శ్రమిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్త�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో వికారాబాద్ జిల్లాకు నూటికి నూరుపాళ్లు సాగునీరొస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.