కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి వివాదాస్పద భూమి కొనుగోలు విషయంలో హైకోర్టు షోకాజు నోటీసు జారీ చేసింది. 2017లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో హనుమాండ్ల ఝ�
మండల కేంద్రంలో పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ కోసం చేపట్టిన తవ్వకాల్లో గురువారం పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. పిల్లర్ గుంతలు తవ్వుతుండగా ఈ విగ్రహాలు బయటపడినట్లు కూలీలు తెలిపారు.
Minister Dayakar Rao | కంటికి వెలుగు.. ఇంటికి దీపం సీఎం కేసీఆర్ అని.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కుట్టు మిషన్ల శిక్షణా శిబిరాలతో పాటు కంటి వెలుగు శిబిర�