ఆదిత్యా బిర్లా గ్రూపు తాజాగా పెయింట్స్ రంగంలోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా పెయింట్ల పరిశ్రమ అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటుండటంతో ఈ రంగంలోకి ప్రవేశించినట్లు ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్�
Ramayana On Ladies Hands | ప్రఖ్యాత హెన్నా కళాకారిణి నిమిషా పరేఖ్ తన వంతుగా రాముడ్ని తరించేందుకు చొరవ చూపింది. సూరత్లోని 51 మంది మహిళల చేతులపై మెహందీని ఉపయోగించి రామాయణంలోని ముఖ్య సంఘటనలను చిత్రీకరించింది.
ప్రపంచంలోనే తేలికైన పెయింట్ను అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఎలాంటి రంగు లేకుండా ఉండే ఈ ప్లాస్మోనిక్ పెయింట్ను ఏ రంగులోకి అయినా సులువుగా మార్చుకోవ
శర్వానంద్ ‘రణరంగం’తో తెలుగు తెరకు పరిచయమైన తార.. మాయా నెల్లూరి. హైదరాబాద్కు చెందిన ఈ నటి చిత్రకళలోనూ ప్రతిభావంతురాలే. ఆ మధ్య, లాక్డౌన్ కారణంగా ఆస్ట్రేలియాలో లాక్ అయిపోయింది మాయ. అలాగని బాధపడిపోకుండ�