కాలినడకన కోల్కతా నుంచి 2500 కిలోమీటర్ల దూరంలోని లడఖ్కు చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. టీ విక్రయించి పొట్టపోసుకునే మిలన్ మాఝీ కేవలం 82 రోజుల్లోనే ఈ సాహస యాత్రను పూర్తిచేశాడు.
న్యూఢిల్లీ: కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన నుంచి వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే బీహార్ను బలోపేతం చేసేందుకు అంకితం కానున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబ�