పద్మశాలీలు ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధ్దికి కృషి చేసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారణ మహోత్సవం పట్టణంలోని మార్కండేయ ఆలయంలో శుక్రవా�
పద్మశాలీల ఐక్యతతోనే సత్ఫలితాలు అందుతాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. రాజకీయ రంగంతో పాటు వ్యాపార రంగంలో పద్మశాలీలు ఐక్యంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో నిర్వహించిన కుటుంబ సర్వేలో దాదాపు 17 లక్షల మంది పద�
2022, మార్చి నెల, 28వ తేదీ. ఏకాదశి పర్వదినం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం మహాద్భుతంగా జరిగింది. పట్టపగలు. ఎర్రటి ఎండ. ఇంకా భోజనాలు కూడా అయినట్టు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, యాదగి�