ఘట్టమనేని కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినా సినిమాల ద్వారా చిరస్థాయిగా జీవించి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. నటవారసుడిగా మహేశ్బాబు (Mahesh Babu)ను అందరికీ పరిచయం చేసి.. తాను లేని లోటును మహేశ్ బాబులో చూసుకునేలా �
అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సూపర్స్టార్ కృష్ణకు తుది వీడ్కోలు పలికారు. మంగళవారం అనారోగ్యంతో కన్నుమూసిన కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్ మహాప్
పద్మాలయ స్టూడియో నుంచి కృష్ణ అంతిమయాత్ర మొదలైంది. సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతి నిపుణులతోపాటు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొంటున్నారు.