రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం 71 మందికి ‘పద్మ’ పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
తెలుగు సినీరంగంలో యాభైఏళ్లుగా సుదీర్ఘ నట ప్రస్థానాన్ని సాగిస్తూ చిరస్మరణీయమైన విజయాలను సాధించిన అగ్ర నటుడు బాలకృష్టకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం దక్కడంతో తెలుగు సినిమా యావత్తు ఆనందం వ్యక్తం
వివిధ రంగాల్లో విశేష ప్రతిభను కనబరిచిన ప్రతిభామూర్తులు, సామాజిక సేవకులకు కేంద్ర ప్రభుత్వం శనివారం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ వేళ కళలు, సామాజిక సేవ, వాణిజ్యం, పరిశ్రమ, సాహిత్యం, వి�
రైతు చింతల వెంకట్రెడ్డి, శ్రీభాష్యం విజయసారథికి పద్మశ్రీ 2020 ఏడాదికి 141 మందికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి 2021 ఏడాదికి 119 మందికి నేడు ప్రదానం హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్