రాష్ట్రంలోని 44% స్కూళల్లో ఎన్రోల్మెంట్ 50 మందిలోపే ఉన్నదని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) నివేదిక పేర్కొన్నది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పీఏబీ నివేదికను కేంద్ర ప్రభుత్వం బుధవా�
రాష్ట్రంలోని కేజీబీవీల్లో తొలిసారిగా మాడ్యులర్ కిచెన్లను నిర్మించేందుకు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. 280 కేజీబీవీల్లో ఒక్కోదానికి రూ.18.5 లక్షలు ఖర్చు చేయనున్నారు.
ఎస్ఎస్ఏలో నిధుల పెంపునకు కేంద్రం మోకాలడ్డు ప్రతిపాదనల్లోనే సీలింగ్.. నేడు పీఏబీ సమావేశం హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్ట్లో నిధుల పెంపు ప్రతిపాదనలకు �