వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో తమ విద్యార్థులు విజయ దుందుభి మోగించినట్టు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు రికార్డు స్థాయిలో ర్యాంకులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు. ఓపెన్ క్యాటగిరీ బాలిక విభాగంలో �
సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు.